Friday 29 March 2024

అంతిమయాత్ర రథం అందజేత

 

కామారెడ్డికి చెందిన కేపీ రాజారెడ్డి జన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో టౌన్ లో అంతిమయాత్రకు ఉపయోగించే రథాన్ని ట్రస్టు ప్రతినిధులు గొల్లవాల కవరస్తాన్ ప్రతినిధులకు శుక్రవారం అందించారు లక్షల రూపాయల విలువ చేసే వెహికల్ ఇవ్వడం పట్ల ట్రస్టు సభ్యుడు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గుడి ప్రయోగాన్ని శుక్రవారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పాస్టర్లు ఏసు బోధనలను వినిపించారు బైబిల్ పట్టణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు మందిరంలో ఏలీషా మహమ్మద్ నగర్ లోని సంజీవ్ శాంసన్ మాజీ అచ్చంపేట కోమలంచ మల్లూరు వడ్డేపల్లి హెడ్స్ గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు బైబిల్ పట్టణం కొనసాగాయి ఇస్లాంలోని సీఎస్ఐ చర్చలు ఫాదర్ రెవరెండ్ జయరాజ్ గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను క్రైస్తవులకు వివరించారు చర్చి కమిటీ సభ్యులు దేవదాస్ రాజు దీన్ దయాల్ భారతమ్మ రేఖ సురేష్ తదితరులు పాల్గొన్నారు

డోంగ్లి లో పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఎల్లారెడ్డి లోని సైట్ అడ్రస్ చర్చిలో ఫాదర్ రివర్ అండ్ ప్రభాకర్ గుడ్ ఫ్రైడే పర్వదినం విశేషాలను వివరించారు సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు ప్రభు కుమార్ స్వామి దాస్ మంత్రి సాల్మన్ రాజు మెరిసి మాలిని వాసంతి తదితరులు పాల్గొన్నారు దోమకొండ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగమేశ్వర్ లోని జిఎఫ్ఎం ప్రేయర్ హాల్లో రెవరెండ్ శాప శ్రీనివాస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు కార్యక్రమంలో పవిత్ర అజ్ఞాన్ కుమార్ రాజకుమార్ మోహన్ రెడ్డి కమలా మరియమ్మ రాజు రెబిక రాజయ్య పున్నమ్మ జ్యోతి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు


ఏప్రిల్ లో వచ్చే మార్పులు ఇవే

 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలుమార్పులు జరగనున్నాయి క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం వరకు ఏప్రిల్ లో పలు నిబంధనలు మారబోతున్నాయి

ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని జీవిత ఆరోగ్య జనరల్ బీమా పాలసీలను డిజిటల్ చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో జాతీయ పెన్షన్ పథకం అకౌంట్లకు మరింత భద్రత కల్పించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి 2 ఫ్యాక్టర్ ఆధార్ అదెంటిఫికేషన్ చేరుస్తోంది

పలు డెబిట్ కార్డులపై వార్షిక మెయింటెనెన్స్ చార్జీలను 75 రూపాయల వరకు పెంచుతున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది విదేశీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఏప్రిల్ ఒకటి నుంచి పెట్టుబడులను నిలిపివేయాలని అసెట్ మేనేజర్లను సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆదేశించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఓలా మనీ ని పూర్తిగా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ గా మారుస్తున్నట్లు ఓలా ప్రకటించింది గరిష్టంగా పదివేల రూపాయల నెలవారి లోడ్ లిమిట్ తో సేవలు అందించనున్నట్లు తెలిపింది ఉచితంగా ఎయిర్పోర్ట్ లాంగ్ వినియోగించుకోవడానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నది యాక్సిస్ బ్యాంకు మాత్రం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజులను వినియోగించుకోవడానికి ముందు త్రైమాసికంలో క్రెడిట్ కార్డు నుంచి కనీసం  రూపాయలు 50,000 వెచ్చించాలని తెలిపింది

ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు ఒక త్రైమాసికంలో కనీసం 10,000 రూపాయలు క్రెడిట్ కార్డులో వెచ్చిస్తే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా డొమెస్టిక్ లంజలు వినియోగించుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఒకటి నుంచి క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్స్ లో ఎస్బిఐ కీలక మార్పులు చేయనున్నది ఎస్బిఐ ఆరం ఎలైట్ ఎలైట్ అడ్వాంటేజ్ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు క్రెడిట్ కార్డు నుంచి చేసే అద్ద చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ ఉండవు ఏప్రిల్ ఒకటిన కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఆ ఒక్క రోజున 2000 రూపాయల నోట్లు మార్చుకునే కేంద్రాలు పనిచేయవని ఆర్బిఐ తెలిపింది